* రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ-రిటర్న్ దాఖలు చేస్తే ఇప్పటి వరకు రూ.2వేలు రాయితీ పొందేవారు. ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచారు.
* పన్ను రాయితీ ద్వారా కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం
* 3.5 కోట్ల చౌకధరల దుకాణాల డిజిటలైజేషన్
* స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్కు ఒక్కరోజులోనే అనుమతి
* అద్దె ఇళ్లల్లో నివాసం ఉండేవారికి అద్దె మినహాయింపు రూ.24వేల నుంచి రూ.60వేలకు పెంపు. సొంత ఇల్లు లేని, హెచ్ఆర్ఏ పొందని ఉద్యోగులకు వర్తింపు
* స్టార్టప్ల ద్వారా పొందే లాభాలపై మూడేళ్ల పాటు నూరు శాతం పన్ను రాయితీ